Cm Jagan: మాకు రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మరో అజెండా ఉండదు: జగన్
అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ లక్ష్యాలతో ముందుకు సాగుతున్నట్లు.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. పాలనలో పారదర్శకతకు పెద్దపీట వేసినట్లు చెప్పారు. ఇంటింటా ఆత్మవిశ్వాసం నింపడానికి ప్రతి రూపాయి సద్వినియోగం చేస్తున్నట్లు వెల్లడించారు. విభజన గాయాల నుంచి ఇంకా పూర్తిగా కోలుకోని నవ్యాంధ్రకు.. కేంద్రం నుంచి మరిన్ని సహాయ సహకారాలు అందించాలని ప్రధానమంత్రిని కోరారు.
Published : 12 Nov 2022 15:18 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం