CM Jagan: త్వరలోనే విశాఖకు షిఫ్ట్‌ అవుతున్నాం: సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు

ఏపీ సీఎం జగన్‌(CM Jagan) కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం రాజధాని కాబోతోందని.. త్వరలో తాను కూడా అక్కడికి షిఫ్ట్‌ అవుతున్నట్లు చెప్పారు. దిల్లీలోని లీలా ప్యాలెస్‌ హోటల్‌లో నిర్వహించిన ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో సీఎం మాట్లాడారు. 

Published : 31 Jan 2023 14:03 IST

Tags :

మరిన్ని