CM Jagan: బాధ అనిపించినా..హాజరు నిబంధన తప్పలేదు: జగన్‌

ఎంతో బాధ అనిపించినా అమ్మఒడి పథకానికి 75శాతం హాజరు నిబంధన తీసుకురావడం తప్పలేదని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేసిన ‘జగనన్న అమ్మఒడి’ నిధుల విడుదల కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. 

Published : 27 Jun 2022 12:04 IST

ఎంతో బాధ అనిపించినా అమ్మఒడి పథకానికి 75శాతం హాజరు నిబంధన తీసుకురావడం తప్పలేదని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేసిన ‘జగనన్న అమ్మఒడి’ నిధుల విడుదల కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. 

Tags :

మరిన్ని