CM KCR: బస్సులో సీఎం కేసీఆర్, మంత్రుల భోజనం.. స్వయంగా వడ్డించిన ఎర్రబెల్లి..!
వడగళ్ల వానలతో పంట నష్టపోయిన రైతుల్లో భరోసా నింపేందుకు సీఎం కేసీఆర్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాలో పర్యటన ముగించుకొని మహబూబాబాద్ జిల్లాకు వెళ్లే సమయంలో మంత్రులు, అధికారులతో కలిసి బస్సులోనే కేసీఆర్ భోజనం చేశారు. మంత్రులు నిరంజన్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎంపీ జోగినపల్లి సంతోష్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, స్మితా సబర్వాల్ తదితర అధికారులు సీఎం వెంట ఉన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వారందరికీ స్వయంగా వడ్డించారు.
Published : 23 Mar 2023 16:49 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె