KCR: దేవెగౌడ నివాసానికి సీఎం కేసీఆర్‌

తెరాస అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ బెంగళూరులోమాజీ ప్రధాని, జేడీఎస్‌ అధినేత దేవెగౌడ, ఆయన తనయుడు, మాజీ సీఎం కుమారస్వామితో సమావేశమయ్యారు. అనంతరం వారితో కలిసి కేసీఆర్‌ మధ్యాహ్న భోజనం చేశారు.

Published : 26 May 2022 15:03 IST

Tags :

మరిన్ని