CM KCR: విశాఖ శారదా పీఠాధిపతిని కలిసిన సీఎం కేసీఆర్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR).. చందానగర్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయ సముదాయంలో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి (Swaroopanandendra Saraswati), ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి వెంట ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఉన్నారు.

Published : 31 May 2023 20:20 IST

Tags :

మరిన్ని