CM KCR: ఇది రాజకీయ పోరాటం కాదు.. జీవన్మరణ పోరాటం: కేసీఆర్‌

దేశంలో మార్పు తీసుకొచ్చేందుకే తెరాసను భారాసగా మార్చామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (KCR) పునరుద్ఘాటించారు. పార్టీని దేశమంతటా విస్తరించాలనే లక్ష్యంతో నాందేడ్‌ (Nanded)లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు కేసీఆర్‌ హాజరయ్యారు. ‘రైతులు ఎంతో కష్టపడి పంటలు పండించినా చివరకు ఆత్మహత్యలు తప్పట్లేదు. అందుకే ‘అబ్‌కీ బార్‌.. కిసాన్‌ సర్కార్‌’ నినాదంతో భారాస వచ్చింది. ఇప్పుడు సమయం వచ్చింది. ఇక నాగలి పట్టే చేతులు..శాసనాలు చేయాల్సిన రోజులు వచ్చాయి’’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు.  

Updated : 05 Feb 2023 16:10 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు