CM KCR: ఇది రాజకీయ పోరాటం కాదు.. జీవన్మరణ పోరాటం: కేసీఆర్
దేశంలో మార్పు తీసుకొచ్చేందుకే తెరాసను భారాసగా మార్చామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) పునరుద్ఘాటించారు. పార్టీని దేశమంతటా విస్తరించాలనే లక్ష్యంతో నాందేడ్ (Nanded)లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు కేసీఆర్ హాజరయ్యారు. ‘రైతులు ఎంతో కష్టపడి పంటలు పండించినా చివరకు ఆత్మహత్యలు తప్పట్లేదు. అందుకే ‘అబ్కీ బార్.. కిసాన్ సర్కార్’ నినాదంతో భారాస వచ్చింది. ఇప్పుడు సమయం వచ్చింది. ఇక నాగలి పట్టే చేతులు..శాసనాలు చేయాల్సిన రోజులు వచ్చాయి’’ అని కేసీఆర్ పేర్కొన్నారు.
Updated : 05 Feb 2023 16:10 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’ - దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?