CM KCR: ములాయం స్వగ్రామానికి చేరుకున్న సీఎం కేసీఆర్
అనారోగ్య కారణాలతో కన్నుమూసిన సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ (82) పార్థివదేహానికి నివాళులర్పించేందుకు.. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రత్యేక విమానంలో ఉత్తర్ప్రదేశ్కు వెళ్లారు. మూలాయం అంత్యక్రియల్లో పాల్గొనేందుకు యూపీ ఇటావా జిల్లాలోని ములాయం స్వగ్రామం సైఫయికి చేరుకున్నారు. కేసీఆర్ వెంట మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ కుమార్ తదితరులు ఉన్నారు.
Published : 11 Oct 2022 16:41 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా