Telangana Politics: ఆ పార్టీలు ఎప్పటికీ ఒక్కటి కాలేవు.. MLAలతో సంభాషణలో రామచంద్రభారతి

సీఎం కేసీఆర్  ప్రదర్శించిన వీడియోల్లో.. పలు కీలకాంశాలు బయటకొచ్చాయి. భాజపాలో చేరే ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికి ₹50 కోట్లు ఇస్తామని చెప్పిన రామచంద్ర భారతి, ఆ పార్టీ నుంచి బీ ఫారాలు కూడా ఇప్పిస్తామని చెప్పారు. పార్టీ మారే ఎమ్మెల్యేలపై ఈడీ, ఐటీ దాడులు ఉండవని హామీ ఇచ్చారు. భాజపాలో.. బీఎల్‌  సంతోష్, అమిత్  షా, నడ్డాలే కీలకమని రామచంద్ర భారతి చెప్పారు. మరో 15 ఏళ్లు దేశంలో భాజపాదే అధికారమని వివరించారు. కాంగ్రెస్‌కు నాయకత్వం లేదని, విపక్ష పార్టీలు ఎప్పటికీ ఏకం కాలేవని పేర్కొన్నారు.

Updated : 04 Nov 2022 08:40 IST
Tags :

మరిన్ని