CM KCR: నాందేడ్‌ గురుద్వారాలో సీఎం కేసీఆర్‌ ప్రత్యేక ప్రార్థనలు

భారాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మహారాష్ట్రలో పర్యటించారు. పర్యటనలో భాగంగా చారిత్రక గురుద్వారాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్‌కు సిక్కు మ‌త‌ గురువులు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. కేసీఆర్‌ వెంట ఎమ్మెల్సీ కవితతో పాటు ప‌లువురు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు.

Published : 05 Feb 2023 15:54 IST

భారాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మహారాష్ట్రలో పర్యటించారు. పర్యటనలో భాగంగా చారిత్రక గురుద్వారాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్‌కు సిక్కు మ‌త‌ గురువులు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. కేసీఆర్‌ వెంట ఎమ్మెల్సీ కవితతో పాటు ప‌లువురు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు.

Tags :

మరిన్ని