CM KCR: నాందేడ్ గురుద్వారాలో సీఎం కేసీఆర్ ప్రత్యేక ప్రార్థనలు
భారాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్రలో పర్యటించారు. పర్యటనలో భాగంగా చారిత్రక గురుద్వారాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు సిక్కు మత గురువులు ఘనస్వాగతం పలికారు. కేసీఆర్ వెంట ఎమ్మెల్సీ కవితతో పాటు పలువురు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు.
Published : 05 Feb 2023 15:54 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా