CM KCR: పారిస్లో కరెంట్ పోవచ్చు కానీ.. హైదరాబాద్లో పోదు: సీఎం కేసీఆర్
హైదరాబాద్ను పవర్ ఐ ల్యాండ్గా మార్చామని సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు. న్యూయార్క్, లండన్, పారిస్లో కరెంట్ పోవచ్చు కానీ.. హైదరాబాద్లో మాత్రం పోదన్నారు. కాలుష్య రహితంగా మార్చడానికి మెట్రో చాలా అవసరమన్న ఆయన.. ఎయిర్పోర్టు వరకు మెట్రో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం సంతోషకరమన్నారు. ఈ మేరకు హైదరాబాద్ మైండ్స్పేస్ వద్ద ఎయిర్పోర్టు మెట్రోకు శంకుస్థాపన చేసిన అనంతరం.. అప్పా కూడలిలోని పోలీసు అకాడమీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు.
Published : 09 Dec 2022 15:19 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
-
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
-
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్
-
యువతరం.. వైవిధ్యమే తొలి విజయం: స్టార్ నటులు మెచ్చిన యంగ్ హీరోలెవరంటే?
-
బతిమాలినా..భయపెట్టినా.. ఉండేదేలే..!