CM KCR: రైతులు ఓటు వేసేముందు.. బావి వద్ద దండం పెట్టి ఓటు వేయాలి: సీఎం కేసీఆర్‌

‘ప్రజల దీవెన ఉన్నంత వరకూ తెలంగాణ రైతుల బాయిల కాడ మీటర్లు పెట్టనివ్వ’నని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా మునుగోడులో ఏర్పాటు చేసిన ప్రజాదీవెన సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. మునుగోడు ఉప ఎన్నిక రాజకీయ పార్టీల ఎన్నిక కాదు.. రైతుల బతుకుదెరువు ఎన్నిక అని వివరించారు.

Published : 20 Aug 2022 18:33 IST

‘ప్రజల దీవెన ఉన్నంత వరకూ తెలంగాణ రైతుల బాయిల కాడ మీటర్లు పెట్టనివ్వ’నని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా మునుగోడులో ఏర్పాటు చేసిన ప్రజాదీవెన సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. మునుగోడు ఉప ఎన్నిక రాజకీయ పార్టీల ఎన్నిక కాదు.. రైతుల బతుకుదెరువు ఎన్నిక అని వివరించారు.

Tags :

మరిన్ని