CM KCR: యాదాద్రిలో కేసీఆర్‌ పర్యటన సాగిందిలా..!

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దర్శించుకున్నారు. సతీసమేతంగా ఆలయానికి వచ్చిన ఆయన.. విమాన గోపురం బంగారు తాపడం కోసం ఒక కిలో 16 తులాల బంగారాన్ని  కానుకగా అందజేశారు. ఈ బంగారాన్ని కేసీఆర్‌ మనవడు హిమాన్షు చేతుల మీదుగా అందించారు. అంతకముందు ప్రెసిడెన్షియల్  సూట్‌లో యాడా అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం.. కొండకింద జరుగుతున్న పనులపై దిశానిర్దేశం చేశారు.

Published : 30 Sep 2022 20:00 IST

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దర్శించుకున్నారు. సతీసమేతంగా ఆలయానికి వచ్చిన ఆయన.. విమాన గోపురం బంగారు తాపడం కోసం ఒక కిలో 16 తులాల బంగారాన్ని  కానుకగా అందజేశారు. ఈ బంగారాన్ని కేసీఆర్‌ మనవడు హిమాన్షు చేతుల మీదుగా అందించారు. అంతకముందు ప్రెసిడెన్షియల్  సూట్‌లో యాడా అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం.. కొండకింద జరుగుతున్న పనులపై దిశానిర్దేశం చేశారు.

Tags :

మరిన్ని