CM KCR: యాదాద్రిలో కేసీఆర్ పర్యటన సాగిందిలా..!
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని ముఖ్యమంత్రి కేసీఆర్ దర్శించుకున్నారు. సతీసమేతంగా ఆలయానికి వచ్చిన ఆయన.. విమాన గోపురం బంగారు తాపడం కోసం ఒక కిలో 16 తులాల బంగారాన్ని కానుకగా అందజేశారు. ఈ బంగారాన్ని కేసీఆర్ మనవడు హిమాన్షు చేతుల మీదుగా అందించారు. అంతకముందు ప్రెసిడెన్షియల్ సూట్లో యాడా అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం.. కొండకింద జరుగుతున్న పనులపై దిశానిర్దేశం చేశారు.
Published : 30 Sep 2022 20:00 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా