CM KCR: జగిత్యాలలో పర్యటించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ జగిత్యాలలో పర్యటించనున్నారు. రూ.50 కోట్లతో నిర్మించిన కలెక్టరేట్‌ సహా తెరాస పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. వైద్యకళాశాల భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బహిరంగసభలో పాల్గొని ప్రజలనుద్దేశించి మాట్లాడనున్నారు.

Published : 07 Dec 2022 09:39 IST

Tags :

మరిన్ని