CM KCR: జగిత్యాలలో పర్యటించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ జగిత్యాలలో పర్యటించనున్నారు. రూ.50 కోట్లతో నిర్మించిన కలెక్టరేట్ సహా తెరాస పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. వైద్యకళాశాల భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బహిరంగసభలో పాల్గొని ప్రజలనుద్దేశించి మాట్లాడనున్నారు.
Published : 07 Dec 2022 09:39 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!