CM Jagan: మళ్లీ చెప్పను.. ఇదే ఫైనల్‌ వార్నింగ్‌!

‘ఇకపై ఇలా అయితే కుదరదు.. ఇదే చివరి హెచ్చరిక. గడప గడపకూ మన ప్రభుత్వంలో భాగంగా పూర్తి స్థాయిలో ఇంటింటికీ తిరగాల్సిందే. పనితీరు మార్చుకోకపోతే ఎన్నికలకు ఆర్నెల్ల ముందు కొత్త అభ్యర్థులొస్తారు. గెలవలేని వారికి టికెట్లు ఇచ్చేది ఉండదు’ అని మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నియోజకవర్గ బాధ్యులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో వైకాపా ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ బాధ్యులతో సీఎం సమావేశం నిర్వహించారు. 

Published : 29 Sep 2022 09:51 IST

Tags :

మరిన్ని