Visakha Land Scam: విశాఖ భూకుంభకోణంలో సీఎం కార్యాలయ జోక్యం!
విశాఖ భూకుంభకోణంలో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. సాక్షాత్తూ అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయ జోక్యంతోనే రూ.కోట్ల రూపాయల విలువైన భూములు అన్యాక్రాంతమైన విషయం బయటికొచ్చింది. అవసరమైన నిరభ్యంతర పత్రాలు జారీ చేయించడంలో సీఎంవో పాత్ర ఎంతో కీలకమని ప్రత్యేక దర్యాప్తు బృందం తేల్చిచెప్పింది. ప్రభుత్వ భూములు అమ్ముకునేందుకు వీలు కల్పించే ఫైళ్లపై సిఫార్సు చేస్తూ నాటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంతకాలు చేయడం, ఆ తర్వాత ఉన్నతస్థాయి వ్యక్తుల ప్రమేయంతో ఎన్వోసీల జారీ.. చకచకా సాగిపోయింది. ఇదంతా చూస్తుంటే ఉన్నతస్థాయి ఒత్తిడి ఏ విధంగా పనిచేసిందో అర్థమవుతోంది.
Published : 26 Nov 2022 13:06 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..