IMD: దిల్లీలో దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు
దేశ రాజధాని దిల్లీని చల్లగాలులు వణికిస్తున్నాయి. గణనీయంగా పడిపోయిన ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడుతున్నారు. దట్టమైన పొగ మంచు కమ్మేయడంతో రహదారులపై వాహనాలు కనిపించక.. వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. దృశ్యమాన్యత 50 మీటర్ల కంటే తక్కువకు పడిపోవడం కారణంగా రైళ్లు, విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దిల్లీతో పాటు ఉత్తర భారతదేశంలో తీవ్ర చలిగాలులు వీస్తుండటంతో వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
Published : 10 Jan 2023 15:20 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం