AP Debts: పోర్టుల పేరిట ఏపీ సర్కారు రుణాల సమీకరణ!
రుణాల కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. పోర్టులను కూడా వదలడం లేదు. ఏపీలో నిర్మించ తలపెట్టిన.. భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల పేరిట అప్పులు తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు గ్రామీణ విద్యుదీకరణ సంస్థ, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్లతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు.
Published : 30 Dec 2022 13:24 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జీహెచ్ఎంసీ పరిధిలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం
-
పదవి కోసం పెద్దిరెడ్డి నా కాళ్లు పట్టుకున్నారు: కిరణ్కుమార్రెడ్డి
-
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
-
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కోహ్లీకి అరుదైన గౌరవం.. జైపుర్ మ్యూజియంలో మైనపు విగ్రహం