Addanki: సీపీఎస్‌ రద్దు తర్వాతే మా గడపకు రావాలంటూ ఇంటి ముందు బోర్డు పెట్టిన ఉపాధ్యాయుడు

పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ రద్దు చేసిన తర్వాతే.. అధికార పార్టీ నాయకులు మా గడపకు రావాలంటూ మరో ఉపాధ్యాయుడు తన ఇంటి ముందు బోర్డు పెట్టారు. బాపట్ల జిల్లా అద్దంకిలోని దామావారిపాలేనికి చెందిన ఉపాధ్యాయుడు నాగేశ్వరరావు.. సీపీఎస్ రద్దు కోసం పోరాడుతున్నారు. 

Published : 19 May 2022 16:41 IST

Tags :

మరిన్ని