Tirumala: తిరుమల శ్రీవారి సేవలో హాస్యనటుడు బ్రహ్మానందం

తిరుమల శ్రీవారిని ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం నటుడు బ్రహ్మానందంను చుసేందుకు భక్తులు భారీగా ఆలయ ప్రాంగణానికి చేరుకోవడంతో కాసేపు సందడి వాతావరణం నెలకొంది.

Published : 21 Aug 2022 12:47 IST
Tags :

మరిన్ని