Brahmanandam: విమానంలో చాక్లెట్కి ₹1500 ఇవ్వాలని ఆయన ఆటపట్టించారు: బ్రహ్మానందం
ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య (Allu Ramalingaiah) శత జయంతిని పురస్కరించుకొని ‘అల్లు రామలింగయ్య’ పుస్తకావిష్కరణ కార్యక్రమం శనివారం రాత్రి హైదరాబాద్లో వేడుకగా జరిగింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా విచ్చేసి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ.. తాను తొలిసారి విమానం ఎక్కినప్పుడు చిరంజీవి తనతో చేసిన సరదా సంఘటనలను ఆయన గుర్తు చేసుకున్నారు. అల్లు కుటుంబంతో తన అనుబంధాన్ని వివరించారు.
Published : 02 Oct 2022 14:43 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అమ్మో.. అన్ని రోజులా?
-
Gadchiroli: గడ్చిరోలిలో ఎదురుకాల్పులు.. నలుగురు మావోయిస్టుల హతం
-
మూడు కార్లలో తాయిలాల సరకు దాటిపోయిందా...?!
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
వంట త్వరగా చేయలేదని భార్యను హతమార్చి.. ఆపై ఆత్మహత్య
-
TDP: ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ!.. నారా భువనేశ్వరిపై పాట ఆవిష్కరణ