Brahmanandam: విమానంలో చాక్లెట్‌కి ₹1500 ఇవ్వాలని ఆయన ఆటపట్టించారు: బ్రహ్మానందం

ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య (Allu Ramalingaiah) శత జయంతిని పురస్కరించుకొని ‘అల్లు రామలింగయ్య’ పుస్తకావిష్కరణ కార్యక్రమం శనివారం రాత్రి హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా విచ్చేసి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ.. తాను తొలిసారి విమానం ఎక్కినప్పుడు చిరంజీవి తనతో చేసిన సరదా సంఘటనలను ఆయన గుర్తు చేసుకున్నారు. అల్లు కుటుంబంతో తన అనుబంధాన్ని వివరించారు. 

Published : 02 Oct 2022 14:43 IST
Tags :

మరిన్ని