IND x PAK: టీమ్‌ఇండియా ఆల్‌రౌండ్ షో.. మ్యాచ్ హైలైట్స్‌

ఓపెనర్‌ స్మృతి మంధాన (63 నాటౌట్‌) చెలరేగడంతో కామన్వెల్త్‌ క్రీడల మహిళల క్రికెట్లో భారత జట్టు తొలి విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన హర్మన్‌ప్రీత్‌ సేన.. రెండో పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత టీ20ల్లో పాక్‌తో తలపడిన భారత్‌.. దాయాదిపై వరుసగా అయిదో విజయంతో అదరగొట్టింది.

Published : 01 Aug 2022 10:23 IST

Tags :

మరిన్ని