Amaravati: అమరావతి రైతుల ఉక్కు పిడికిలి @ 1200 రోజులు
అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించేదాకా పోరాటం ఆగదని రైతులు (Amaravati Farmers) తేల్చిచెప్పారు. రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్ను ఇంటికి పంపే వరకూ విశ్రమించబోమని.. 12 వందల రోజు ఉద్యమం సందర్భంగా ప్రతినబూనారు. వచ్చే ఎన్నికల సునామీలో వైకాపా కొట్టుకుపోతుందన్న విపక్షాలు.. అమరావతి ఉద్యమానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
Published : 31 Mar 2023 20:11 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ