Andhra News: పాఠశాలల విలీనంపై ఏపీలో ఆందోళనలు

పాఠశాలల విలీనంపై ఏపీలో పలుచోట్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలలను సమీపంలోని పాఠశాలల్లో విలీనం చేయడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలల ఎదుట ఆందోళనకు దిగారు.

Published : 06 Jul 2022 15:44 IST
Tags :

మరిన్ని