Israel: ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య పరస్పర దాడులు
ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడికి పాల్పడింది. పాలస్తీనా మిలిటెంట్లు దాడికి పాల్పడిన కొన్ని గంటల్లోనే గాజాపై ఇజ్రాయెల్ దాడి చేసింది. హమాస్ మిలిటెంట్లు నిర్వహిస్తున్న రసాయనాల గోదాముపై వైమానిక దాడి చేశామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. గాజా నుంచి మిలిటెంట్లు ప్రయోగించిన రాకెట్ ను నేలకూల్చామని ఇజ్రాయెల్ తెలిపింది. ఈ పరిణామాలతో పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ పరస్పర దాడుల్లో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు.
Updated : 02 Feb 2023 17:19 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
-
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల