Munugode Bypoll: తండ్రిని గుర్తు తెచ్చుకుంటూ.. పాల్వాయి స్రవంతి కంటతడి
మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి భావోద్వేగానికి గురయ్యారు. న్యామినేషన్ తర్వాత నిర్వహించిన ర్యాలీలో ఆమె తన తండ్రిని గుర్తు తెచ్చుకుంటూ.. కంటతడి పెట్టుకున్నారు. ‘ఈరోజు నాన్నలేని లోటు నాకు తెలుస్తుంది. ఇక్కడ ఉన్న మీరందరూ నా తోబుట్టువులై, నా తండ్రి స్థానం తీసుకుని, నాతోపాటు నడవాలని నా చేతులు చాచి, నా కొంగు చాచి అడుగుతున్నా.. మీ ఒక్క ఓటు ఈసారి ఎన్నికల్లో నాకే వేయాలి ’ అంటూ గద్గదస్వరంతో కోరారు.
Published : 14 Oct 2022 19:59 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!