Telangana Politics: కాంగ్రెస్ త్రిముఖ వ్యూహం

తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ త్రిముఖ వ్యూహానికి పదును పెట్టింది. ఎన్నికలే లక్ష్యంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు.  తెరాస, భాజపాను అయోమయానికి గురిచేసే ప్రకటనలు చేస్తూ... హల్ చల్  చేస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బరిలోకి దిగేందుకు ఇప్పటికే జాబితాను సిద్ధం చేసుకున్నారు. మరోవైపు ఇతర పార్టీల నుంచి చేరికలను ప్రోత్సహించేందుకు చేపట్టిన ఆపరేషన్  ఆకర్ష్ ను వేగం పెంచేదిశలో పావులు కదుపుతున్నారు.

Published : 19 Jul 2022 12:33 IST
Tags :

మరిన్ని