Telangana Politics: కాంగ్రెస్ త్రిముఖ వ్యూహం
తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ త్రిముఖ వ్యూహానికి పదును పెట్టింది. ఎన్నికలే లక్ష్యంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. తెరాస, భాజపాను అయోమయానికి గురిచేసే ప్రకటనలు చేస్తూ... హల్ చల్ చేస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బరిలోకి దిగేందుకు ఇప్పటికే జాబితాను సిద్ధం చేసుకున్నారు. మరోవైపు ఇతర పార్టీల నుంచి చేరికలను ప్రోత్సహించేందుకు చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ ను వేగం పెంచేదిశలో పావులు కదుపుతున్నారు.
Published : 19 Jul 2022 12:33 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్