YS Sharmila: వైఎస్సార్‌కు కాంగ్రెస్‌ వెన్నుపోటు పొడిచింది: షర్మిల

వై.ఎస్‌.రాజశేఖర్ రెడ్డికి కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని వైతెపా తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం హత్నూరు మండలంలో ఆమె పర్యటించారు. పలుచోట్ల బహిరంగ సభల్లో ప్రసంగించారు. 

Published : 30 Sep 2022 12:41 IST

వై.ఎస్‌.రాజశేఖర్ రెడ్డికి కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని వైతెపా తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం హత్నూరు మండలంలో ఆమె పర్యటించారు. పలుచోట్ల బహిరంగ సభల్లో ప్రసంగించారు. 

Tags :

మరిన్ని