Karnataka: ఎన్నికల ప్రచారంలో.. కళాకారులపై డబ్బులు విసిరిన డీకే శివకుమార్‌

కర్ణాటక ఎన్నికల (Karnataka Elections) ప్రచారంలో.. ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ (DK Shivakumar) డబ్బులు వెదజల్లడం విమర్శలకు దారి తీసింది. మాండ్య జిల్లాలోని బెవినహళ్లిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రజాధ్వని యాత్రను ఆయన చేపట్టారు. ఈ క్రమంలో బస్సుపై ఉన్న KPCC అధ్యక్షుడు డీకే శివకుమార్ రోడ్డుపై ఉన్న కళాకారులపై 500 రూపాయల నోట్లను విసిరారు. ఈ వీడియో కాస్తా బయటకు రావడంతో వివాదాస్పదమైంది.

Published : 29 Mar 2023 14:58 IST

కర్ణాటక ఎన్నికల (Karnataka Elections) ప్రచారంలో.. ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ (DK Shivakumar) డబ్బులు వెదజల్లడం విమర్శలకు దారి తీసింది. మాండ్య జిల్లాలోని బెవినహళ్లిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రజాధ్వని యాత్రను ఆయన చేపట్టారు. ఈ క్రమంలో బస్సుపై ఉన్న KPCC అధ్యక్షుడు డీకే శివకుమార్ రోడ్డుపై ఉన్న కళాకారులపై 500 రూపాయల నోట్లను విసిరారు. ఈ వీడియో కాస్తా బయటకు రావడంతో వివాదాస్పదమైంది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు