Karnataka: ఎన్నికల ప్రచారంలో.. కళాకారులపై డబ్బులు విసిరిన డీకే శివకుమార్
కర్ణాటక ఎన్నికల (Karnataka Elections) ప్రచారంలో.. ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ (DK Shivakumar) డబ్బులు వెదజల్లడం విమర్శలకు దారి తీసింది. మాండ్య జిల్లాలోని బెవినహళ్లిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రజాధ్వని యాత్రను ఆయన చేపట్టారు. ఈ క్రమంలో బస్సుపై ఉన్న KPCC అధ్యక్షుడు డీకే శివకుమార్ రోడ్డుపై ఉన్న కళాకారులపై 500 రూపాయల నోట్లను విసిరారు. ఈ వీడియో కాస్తా బయటకు రావడంతో వివాదాస్పదమైంది.
Published : 29 Mar 2023 14:58 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ