Jagga Reddy: కాంగ్రెస్లో సమష్టి నిర్ణయాలు లేవు.. అన్నీ రేవంత్రెడ్డివే: జగ్గారెడ్డి
కాంగ్రెస్లో సమష్టి నిర్ణయాలు లేవని, అన్నీ రేవంత్రెడ్డి ఏకపక్ష నిర్ణయాలేనని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి స్పష్టం చేశారు. సమష్టి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు రేవంత్ చెప్పడంలో అర్థం లేదన్నారు. ఎన్నికల వరకు రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉంటారని.. ఆయనకు అందరూ సహకరిస్తామని తెలిపారు.
Updated : 28 Nov 2022 14:44 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్