Telangana News: కాంగ్రెస్‌కు రాజీనామా చేసే ప్రసక్తే లేదు: మహేశ్వర్‌రెడ్డి

కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు కథనాలు రావడం బాధ కలిగించిందని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. ‘‘రాజీనామా చేసే ప్రసక్తే లేదు.. అలాంటి అవకాశం రాదు. మళ్లీ ఈరోజు కూడా నేను ఏఐసీసీకి లేఖ రాసినట్టు వార్తలు వచ్చాయి. నేను ఎప్పుడూ ఎవరిపై కంప్లైంట్‌ చేయలేదు. ఏదైనా సమస్య ఉంటే డైరెక్ట్‌గా మాట్లాడే వ్యక్తిని’’ అని మహేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. 

Published : 18 Aug 2022 18:42 IST

కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు కథనాలు రావడం బాధ కలిగించిందని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. ‘‘రాజీనామా చేసే ప్రసక్తే లేదు.. అలాంటి అవకాశం రాదు. మళ్లీ ఈరోజు కూడా నేను ఏఐసీసీకి లేఖ రాసినట్టు వార్తలు వచ్చాయి. నేను ఎప్పుడూ ఎవరిపై కంప్లైంట్‌ చేయలేదు. ఏదైనా సమస్య ఉంటే డైరెక్ట్‌గా మాట్లాడే వ్యక్తిని’’ అని మహేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. 

Tags :

మరిన్ని