Rahul Gandhi: అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్‌ను మెరుగుపరుస్తాం: రాహుల్‌ గాంధీ

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్‌ను మెరుగుపరుస్తామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారు. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని.. ప్రభుత్వం, నేతలు లాక్కున్న భూములను తిరిగి పేదలకే అప్పగిస్తామన్నారు. ఈ మేరకు షాద్‌నగర్‌లో ఏర్పాటు చేసిన కార్నర్‌ మీటింగ్‌లో రాహుల్‌ మాట్లాడారు. 

Updated : 30 Oct 2022 21:28 IST
Tags :

మరిన్ని