Bharath Jodo Yathra: కాంగ్రెస్‌ భారత్‌ జోడో యాత్ర @ 100 రోజులు

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గేమ్ ఛేంజర్‌గా భావిస్తున్న కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర వందరోజులకు చేరింది. తమిళనాడు నుంచి ప్రారంభమైన యాత్ర.. ఇప్పటివరకూ 8 రాష్ట్రాలను చుట్టేసింది. 2800కిలోమీటర్లు పూర్తి చేసుకున్న ఈ యాత్రకు.. అన్నివర్గాల నుంచి మంచి ఆదరణ లభించటంతోపాటు వివిధ రంగాల ప్రముఖులు పాల్గొని మద్దతు ప్రకటించారు.

Published : 16 Dec 2022 15:26 IST

Tags :

మరిన్ని