Shabbir Ali: తెరాస, భాజపా.. ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తున్నాయి: షబ్బీర్ అలీ

ప్రజా సమస్యలను పక్కన పెట్టి అనవసర విషయాలపై తెరాస, భాజపా సమయ వృథా చేస్తున్నాయని మాజీ మంత్రి షబ్బీర్ అలీ విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మీడియాలో ఎక్కడ చూసినా  రెండు వార్తలే ఉంటున్నాయన్నారు. తెరాస, భాజపా.. ఎమ్మెల్యేల కొనుగోలు, ఈడీ నోటీసులు, విచారణ పేరుతో పరస్పరం గొడవలు పడుతూ.. సమస్యలను పక్కదారి పట్టిస్తున్నాయని ఆరోపించారు.

Updated : 04 Dec 2022 17:17 IST
Tags :

మరిన్ని