Andhra news: జగన్‌.. విద్యార్థుల ఎదుట మాట్లాడేది అలాగేనా?: తులసిరెడ్డి

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డికి ‘పీకుడు’ జబ్బు వచ్చినట్లుందని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. కడప జిల్లా వేంపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇటీవల వివిధ సమావేశాల్లో జగన్‌ ‘ నా వెంట్రుక ఎవ్వరు పీకలేరు’ అని అనడం పరిపాటిగా మారిందని, దానికి ఆ వ్యాధే కారణమై ఉండొచ్చని వ్యాఖ్యానించారు. 

Published : 28 Jun 2022 16:38 IST
Tags :

మరిన్ని