Congress: రాజస్థాన్‌ సంక్షోభంతో మారిన కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలు..

కాంగ్రెస్  అధ్యక్ష ఎన్నిక బరి నుంచి రాజస్థాన్ సీఎం అశోక్‌గహ్లోత్ తప్పుకోవటంతోఎవరెవరు పోటీ చేస్తారనే విషయమై కొంత స్పష్టత వచ్చింది. ప్రస్తుతానికి మధ్యప్రదేశ్ మాజీ సీఎం, రాజ్యసభ ఎంపీ దిగ్విజయ్‌సింగ్ , లోక్ సభ ఎంపీ శశిథరూర్ మధ్యే పోటీ నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పోరులో దిగ్విజయ్  సింగ్ కే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

Published : 29 Sep 2022 20:24 IST

కాంగ్రెస్  అధ్యక్ష ఎన్నిక బరి నుంచి రాజస్థాన్ సీఎం అశోక్‌గహ్లోత్ తప్పుకోవటంతోఎవరెవరు పోటీ చేస్తారనే విషయమై కొంత స్పష్టత వచ్చింది. ప్రస్తుతానికి మధ్యప్రదేశ్ మాజీ సీఎం, రాజ్యసభ ఎంపీ దిగ్విజయ్‌సింగ్ , లోక్ సభ ఎంపీ శశిథరూర్ మధ్యే పోటీ నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పోరులో దిగ్విజయ్  సింగ్ కే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు