Congress: గ్యాస్ ధరలు తగ్గించాల్సిందే!.. తొడగొట్టి డిమాండ్ చేసిన కాంగ్రెస్ మహిళా నేత
భాజపా రాష్ట్ర కార్యాలయం వద్ద మహిళా కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ గేటు ముందు బైఠాయించారు. దీంతో మహిళా కాంగ్రెస్ నేతలు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేసిన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు.. సామాన్య ప్రజలపై కేంద్ర ప్రభుత్వం భారం మోపుతోందన్నారు. పెంచిన గ్యాస్ ధరలు తగ్గించే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందంటూ తొడగొట్టి మరీ చెప్పారు.
Updated : 04 Mar 2023 16:25 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం