Delhi Liquor Scam: అమిత్ అరోడా పేరే నాకు తెలియదు: ఎంపీ మాగుంట
దిల్లీ మద్యం కుంభకోణంలో తన పేరు రావడం వెనుక కుట్ర ఉండొచ్చని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఉత్తరాదిలో మాగుంట కుటుంబం మద్యం వ్యాపారం చేయడం లేదన్నారు. దక్షిణాది వ్యాపారులపై ఉత్తరాది వ్యాపారులు చేస్తున్న కుట్రలో.. త్వరలోనే నిజాలు తెలుస్తాయని మాగుంట చెప్పారు.
Published : 01 Dec 2022 16:00 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!