Hyderabad: హైదరాబాద్లో పేలుళ్లకు కుట్ర.. ముగ్గురు అరెస్టు
హైదరాబాద్ జంట నగరాల్లో విధ్వంసం సృష్టించేందుకు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. పథకం ప్రకారం అలజడి సృష్టించేందుకు.. కశ్మీర్ నుంచి గ్రనేడ్లను వారు నగరానికి తీసుకువచ్చినట్టు పోలీసులు భావిస్తున్నారు. మూసారాంబాగ్వాసి అబ్దుల్ జాహెద్.. పాక్ ముష్కరులతో నిత్యం సంప్రదింపులు సాగిస్తున్నట్లు తేలింది. స్థానిక యువకులతో తరచుగా సమావేశమవుతూ వారికి ఆకట్టుకునేందుకు ఆర్ధిక సహకారం అందిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిఘా వర్గాలు నుంచి సమాచారం అందుకున్న పోలీసులు రహస్యంగా ఆపరేషన్ నిర్వహించి ముగ్గురిని పట్టుకున్నారు.
Updated : 05 Mar 2024 16:58 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!