AP News: ‘రాక్రీట్‌’ సంస్థ పెత్తనమంతా ఎమ్మెల్యేదే..?

వైకాపా ప్రభుత్వం కడుతోంది కాలనీలు కాదు.. ఊళ్లు..! పేదలకు ఇళ్ల నిర్మాణ ప్రారంభోత్సవంలో జగన్ కొట్టిన డైలాగ్ ఇది. కానీ ఇప్పుడు అక్కడ ఊళ్లు కాదు కదా... ఇళ్ల పునాదులకే దిక్కు లేదు. ఆర్భాటంగా మొదలైన నిర్మాణాలు అతీగతీలేక వెక్కిరిస్తున్నాయి. ఆప్షన్-3 కింద 63 వేల ఇళ్ల నిర్మాణ కాంట్రాక్ట్ దక్కించుకున్న ‘రాక్రీట్’ సంస్థ.. కనీసం కాంక్రీట్ కూడా వేయలేదు. వైకాపా ఎమ్మెల్యేల బంధుగణానికి చెందిన సంస్థకు అడ్డదిడ్డంగా పనులు, అయాచిత మేళ్లు చేకూర్చడంలో ఉత్సాహం చూపిన ప్రభుత్వం.. నిర్మాణంలో జాప్యంపై మాత్రం కిమ్మనడం లేదు.

Published : 09 Nov 2022 16:04 IST

Tags :

మరిన్ని