AP News: ‘రాక్రీట్’ సంస్థ పెత్తనమంతా ఎమ్మెల్యేదే..?
వైకాపా ప్రభుత్వం కడుతోంది కాలనీలు కాదు.. ఊళ్లు..! పేదలకు ఇళ్ల నిర్మాణ ప్రారంభోత్సవంలో జగన్ కొట్టిన డైలాగ్ ఇది. కానీ ఇప్పుడు అక్కడ ఊళ్లు కాదు కదా... ఇళ్ల పునాదులకే దిక్కు లేదు. ఆర్భాటంగా మొదలైన నిర్మాణాలు అతీగతీలేక వెక్కిరిస్తున్నాయి. ఆప్షన్-3 కింద 63 వేల ఇళ్ల నిర్మాణ కాంట్రాక్ట్ దక్కించుకున్న ‘రాక్రీట్’ సంస్థ.. కనీసం కాంక్రీట్ కూడా వేయలేదు. వైకాపా ఎమ్మెల్యేల బంధుగణానికి చెందిన సంస్థకు అడ్డదిడ్డంగా పనులు, అయాచిత మేళ్లు చేకూర్చడంలో ఉత్సాహం చూపిన ప్రభుత్వం.. నిర్మాణంలో జాప్యంపై మాత్రం కిమ్మనడం లేదు.
Published : 09 Nov 2022 16:04 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం