Andhra News: హామీలకే పరిమితమైన కృష్ణా జిల్లా తోట్లవల్లూరు-పాములలంక వంతెన నిర్మాణం
కృష్ణా జిల్లా తోట్లవల్లూరు-పాములలంక మధ్య కృష్ణానదిపై వంతెన నిర్మాణం కలగా మారింది. ఏళ్ల తరబడి ఈ వంతెన నిర్మాణం కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు.. ఇది అందని ద్రాక్షలాగే మిగిలిపోతోంది. కృష్ణా నదికి వరద వచ్చిన ప్రతిసారీ... ఇదిగో వంతెన, అదిగో పనుల ప్రారంభం అంటూ ఊరిస్తూ ఉసూరుమనిపిస్తున్నారు.
Published : 06 Jul 2022 13:08 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?