Andhra News: హామీలకే పరిమితమైన కృష్ణా జిల్లా తోట్లవల్లూరు-పాములలంక వంతెన నిర్మాణం

కృష్ణా జిల్లా తోట్లవల్లూరు-పాములలంక మధ్య కృష్ణానదిపై వంతెన నిర్మాణం కలగా మారింది. ఏళ్ల తరబడి ఈ వంతెన నిర్మాణం కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు.. ఇది అందని ద్రాక్షలాగే మిగిలిపోతోంది. కృష్ణా నదికి వరద వచ్చిన ప్రతిసారీ... ఇదిగో వంతెన, అదిగో పనుల ప్రారంభం అంటూ ఊరిస్తూ ఉసూరుమనిపిస్తున్నారు. 

Published : 06 Jul 2022 13:08 IST
Tags :

మరిన్ని