ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం.. గూడ్స్ను ఢీకొన్న ఎక్స్ప్రెస్ రైలు
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. బాలేశ్వర్ జిల్లా బహనాగ రైల్వే స్టేషన్ వద్ద ఆగిఉన్న గూడ్స్ రైలును కోల్కతా నుంచి చెన్నై వెళుతోన్న కోరమాండల్ ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడు బోగీలు పట్టాలు తప్పాయి. ఘటనాస్థలికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్, ఒడిశా విపత్తు నిర్వహణ దళాలు సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Updated : 02 Jun 2023 22:32 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు