DH: ఏసుక్రీస్తు దయవల్ల కరోనా తగ్గింది: డీహెచ్‌ శ్రీనివాసరావు

ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్‌ వేడుకల్లో హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘రెండున్నర ఏళ్ల నుంచి కొవిడ్‌ మహమ్మారి మానవజాతి మనుగడను ప్రశ్నార్థకంగా మార్చింది. మనం అందించిన సేవల వల్ల కరోనా నుంచి బయట పడలేదు. ఏసుక్రీస్తు కృప, దయవల్లే  కరోనా తగ్గింది’’ అని వ్యాఖ్యానించారు. దీంతో డీహెచ్‌ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

Published : 21 Dec 2022 18:31 IST

ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్‌ వేడుకల్లో హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘రెండున్నర ఏళ్ల నుంచి కొవిడ్‌ మహమ్మారి మానవజాతి మనుగడను ప్రశ్నార్థకంగా మార్చింది. మనం అందించిన సేవల వల్ల కరోనా నుంచి బయట పడలేదు. ఏసుక్రీస్తు కృప, దయవల్లే  కరోనా తగ్గింది’’ అని వ్యాఖ్యానించారు. దీంతో డీహెచ్‌ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

Tags :

మరిన్ని