Karnataka Elections: భాజపాను ముంచిన అవినీతి ఆరోపణలు..?

కర్ణాటక (Karnataka) అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓటమికి అవినీతి ఆరోపణలు కూడా ప్రధాన కారణంగా నిలిచినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ప్రతి పనికి భాజపా (BJP) సర్కారు 40 శాతం కమీషన్‌ తీసుకుంటోందని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ (Congress) ప్రధానంగా ప్రస్తావించింది. భాజపా పాలనలో ప్రభుత్వ ఉద్యోగాలు పొందేందుకు లంచం ఇవ్వాల్సిందేనని ఆరోపణలు గుప్పించింది. 

Published : 13 May 2023 17:18 IST

కర్ణాటక (Karnataka) అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓటమికి అవినీతి ఆరోపణలు కూడా ప్రధాన కారణంగా నిలిచినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ప్రతి పనికి భాజపా (BJP) సర్కారు 40 శాతం కమీషన్‌ తీసుకుంటోందని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ (Congress) ప్రధానంగా ప్రస్తావించింది. భాజపా పాలనలో ప్రభుత్వ ఉద్యోగాలు పొందేందుకు లంచం ఇవ్వాల్సిందేనని ఆరోపణలు గుప్పించింది. 

Tags :

మరిన్ని