Karnataka Elections: భాజపాను ముంచిన అవినీతి ఆరోపణలు..?
కర్ణాటక (Karnataka) అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓటమికి అవినీతి ఆరోపణలు కూడా ప్రధాన కారణంగా నిలిచినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ప్రతి పనికి భాజపా (BJP) సర్కారు 40 శాతం కమీషన్ తీసుకుంటోందని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ (Congress) ప్రధానంగా ప్రస్తావించింది. భాజపా పాలనలో ప్రభుత్వ ఉద్యోగాలు పొందేందుకు లంచం ఇవ్వాల్సిందేనని ఆరోపణలు గుప్పించింది.
Published : 13 May 2023 17:18 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
-
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
-
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్