Viral Video: తమిళనాడులో వింత అనుభవం.. వరద నీటిలోనే జంటల వివాహం
తమిళనాడులోని పులియంతోప్లో పెళ్లి కావాల్సిన జంటలకు వింత అనుభవం ఎదురైంది. వివాహానికి ఇవాళ్టి తేదీని ఖరారు చేస్తూ కొన్నినెలల క్రితమే నిశ్చయించగా, ఈ రోజు ప్రాంతాన్ని వర్షం ముంచెత్తింది. ఐదు జంటలకు పెళ్లి జరగాల్సిన.. హనుమాన్ మందిరంలోకి భారీగా వరద నీరు చేరింది. చేసేదేమి లేక ఆ జంటలు.. వరద నీటిలోనే వివాహం చేసుకున్నారు.
Updated : 23 Mar 2023 12:38 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు