Crime News: డబ్బు కోసం యజమానిని హత్య చేసిన డ్రైవర్!
బంగారం, నగదు కోసం యజమానిని డ్రైవర్ హత్య చేసిన ఘటన తమిళనాడులో జరిగింది. చెన్నైకి చెందిన 58 ఏళ్ల శ్రీకాంత్, 55 ఏళ్ల అనురాధ దంపతులు అమెరికా నుంచి మే 7న భారత్కు తిరిగివచ్చారు. నేపాల్కు చెందిన డ్రైవర్ కృష్ణ.. వారి వద్ద రూ.40 కోట్లు ఉన్నట్టు భావించి దంపతులను హత్యచేశాడు.
Published : 09 May 2022 12:02 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?