Crime News: డబ్బు కోసం యజమానిని హత్య చేసిన డ్రైవర్!

బంగారం, నగదు కోసం యజమానిని డ్రైవర్ హత్య చేసిన ఘటన తమిళనాడులో జరిగింది. చెన్నైకి చెందిన 58 ఏళ్ల శ్రీకాంత్, 55 ఏళ్ల అనురాధ దంపతులు అమెరికా నుంచి మే 7న భారత్‌కు తిరిగివచ్చారు. నేపాల్‌కు చెందిన డ్రైవర్‌ కృష్ణ.. వారి వద్ద రూ.40 కోట్లు ఉన్నట్టు భావించి దంపతులను హత్యచేశాడు. 

Published : 09 May 2022 12:02 IST

బంగారం, నగదు కోసం యజమానిని డ్రైవర్ హత్య చేసిన ఘటన తమిళనాడులో జరిగింది. చెన్నైకి చెందిన 58 ఏళ్ల శ్రీకాంత్, 55 ఏళ్ల అనురాధ దంపతులు అమెరికా నుంచి మే 7న భారత్‌కు తిరిగివచ్చారు. నేపాల్‌కు చెందిన డ్రైవర్‌ కృష్ణ.. వారి వద్ద రూ.40 కోట్లు ఉన్నట్టు భావించి దంపతులను హత్యచేశాడు. 

Tags :

మరిన్ని