CPI - CPM: భాజపాను రానివ్వం.. భారాసతో కలిసి సాగుతాం: సీపీఐ, సీపీఎం
భాజపా (BJP) నుంచి దేశాన్ని రక్షించుకోవడానికి ఉమ్మడి పోరాటాలు చేస్తామని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు (CPI, CPM) ప్రకటించాయి. హైదరాబాద్లో నిర్వహించిన సంయుక్త సమ్మేళనంలో ఇరుపార్టీల ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో భారాస (BRS)తో కలిసి సాగుతామని..తెలంగాణ గడ్డపై భాజపాను అడుగు పెట్టనీయమని కమ్యూనిస్టులు నినదించారు.
Published : 09 Apr 2023 21:32 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)