PM Modi: తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన.. వామపక్షాల నిరసన
ప్రధాని నరేంద్ర మోదీ రామగుండం పర్యటన నేపథ్యంలో వామపక్ష, కార్మిక సంఘాల నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వాపక్ష పార్టీ నేతలను, కార్మిక సంఘాల నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. మంచిర్యాల జిల్లాలో సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో పాటు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం, వామ పక్ష కార్మిక సంఘాల నాయకులను అదుపులోకి తీసుకొని జైపూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. శాంతియుతంగా ప్రధాని మోదీ పర్యటనకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడితే ఆప్రజాస్వామికంగా అరెస్టు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. మరోవైపు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓయూలోనే విద్యార్థులు మోదీ గో బ్యాక్ అంటూ నిరసన చేపట్టారు.
Published : 12 Nov 2022 14:04 IST
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు