PM Modi: తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన.. వామపక్షాల నిరసన

ప్రధాని నరేంద్ర మోదీ రామగుండం పర్యటన నేపథ్యంలో వామపక్ష, కార్మిక సంఘాల నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.  వాపక్ష పార్టీ నేతలను, కార్మిక సంఘాల నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. మంచిర్యాల జిల్లాలో సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో పాటు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం, వామ పక్ష కార్మిక సంఘాల నాయకులను అదుపులోకి తీసుకొని జైపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. శాంతియుతంగా ప్రధాని మోదీ పర్యటనకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడితే ఆప్రజాస్వామికంగా అరెస్టు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. మరోవైపు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓయూలోనే విద్యార్థులు మోదీ గో బ్యాక్‌ అంటూ నిరసన చేపట్టారు. 

Published : 12 Nov 2022 14:04 IST

PM Modi: తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన.. వామపక్షాల నిరసన

ప్రధాని నరేంద్ర మోదీ రామగుండం పర్యటన నేపథ్యంలో వామపక్ష, కార్మిక సంఘాల నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.  వాపక్ష పార్టీ నేతలను, కార్మిక సంఘాల నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. మంచిర్యాల జిల్లాలో సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో పాటు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం, వామ పక్ష కార్మిక సంఘాల నాయకులను అదుపులోకి తీసుకొని జైపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. శాంతియుతంగా ప్రధాని మోదీ పర్యటనకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడితే ఆప్రజాస్వామికంగా అరెస్టు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. మరోవైపు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓయూలోనే విద్యార్థులు మోదీ గో బ్యాక్‌ అంటూ నిరసన చేపట్టారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు