CPI Narayana: దక్షిణాదిలో కమలం పార్టీకి గేట్లు మూసుకున్నాయి: సీపీఐ నారాయణ

ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) అన్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలతో దక్షిణాదిలో కమలానికి గేట్లు మూసుకున్నాయన్నారు. ‘భాజపా హటావ్ - దేశ్ బచావ్’ నినాదంతో.. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సీపీఐ పాదయాత్ర నిర్వహించింది. ఈ పాదయాత్రలో పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ పాల్గొన్నారు. 

Published : 14 May 2023 18:31 IST

Tags :

మరిన్ని