CPI Narayana: దక్షిణాదిలో కమలం పార్టీకి గేట్లు మూసుకున్నాయి: సీపీఐ నారాయణ
ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) అన్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలతో దక్షిణాదిలో కమలానికి గేట్లు మూసుకున్నాయన్నారు. ‘భాజపా హటావ్ - దేశ్ బచావ్’ నినాదంతో.. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో సీపీఐ పాదయాత్ర నిర్వహించింది. ఈ పాదయాత్రలో పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ పాల్గొన్నారు.
Published : 14 May 2023 18:31 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు