CPI Narayana: ఐఎస్బీ విద్యార్థులపై నిఘా అప్రజాస్వామిక చర్య : సీపీఐ నారాయణ
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ) విద్యార్థులపై నిఘా అప్రజాస్వామిక చర్యగా సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. ‘ప్రతిష్ఠాత్మక ఐఎస్బీ హైదరాబాద్లో వార్షికోత్సవం జరగబోతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ కూడా వస్తున్నారు. ఈ విద్యాలయంలో చదివిన విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న వారే. అలాంటి వారిపై నిఘా దుర్మార్గమైన చర్య’ అని ఆయన విమర్శించారు.
Published : 24 May 2022 10:48 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!